వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్నాటక ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడి, రూ.120 కోట్ల ఆస్తుల గుర్తింపు
కర్నాటకలో మరో ఎమ్మెల్యే ఇంటి పైన ఆధాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నాడు హోస్పేట ఎమ్మెల్యే నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు.
బెంగళూరు: కర్నాటకలో మరో ఎమ్మెల్యే ఇంటి పైన ఆధాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నాడు హోస్పేట ఎమ్మెల్యే నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాలలో రూ.120 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు. పోలీసులు ఆయన నివాసం నుంచి రూ.1.10 కోట్లు, పది కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు గురువారం నుంచి సదరు ఎమ్మెల్యే నివాసంలో, ఇతర చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
శశికళ కోసం రంగంలోకి సుబ్రహ్మణ్య స్వామి, బ్యాక్ డోర్ నుంచి జంప్!
ఎమ్మెల్యే పైన పన్ను ఎగవేత కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సోదాలు చేయగా పెద్ద ఎత్తున సొత్త లభ్యమైంది. దాదాపు 3500 డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి 560 ఎకరాలకు సంబంధించిన కాగితాలు.
English summary
The Income Tax department on Saturday claimed to have detected undisclosed income worth Rs 120 crore and seized cash worth Rs 1.10 crores and 10kg of gold after it conducted raids on a Congress MLA in Bengaluru earlier this week.
Story first published: Sunday, February 12, 2017, 10:45 [IST]