వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేజర్‌ను కాల్చి చంపిన ఆర్మీ జవాన్, ఐదు బుల్లెట్లు దిగాయి

భారత ఆర్మీలో మేజర్ ర్యాంకులో పని చేస్తున్న వ్యక్తిని జవాను కాల్చి చంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న జవానును మేజర్ ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: భారత ఆర్మీలో మేజర్ ర్యాంకులో పని చేస్తున్న వ్యక్తిని జవాను కాల్చి చంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న జవానును మేజర్ ప్రశ్నించారు.

దీంతో కోపోద్రిక్తుడైన జవాను.. మేజర్ పైన కాల్పులు జరిపారని సమాచారం. దాదాపు ఐదు బుల్లెట్లు మేజర్ శిఖర్ థాప శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికి అక్కడే మృతి చెందారు.

J&K: Army jawan shoots his senior dead

ఇరువురిని ఆర్మీ యూరి ప్రాంతంలోని నియంత్రణ రేఖకు పికెటింగ్‌కు పంపినట్లు చెబుతున్నారు. మేజర్ శిఖర్ థాప 71 ఆర్మోర్డ్ రెజిమెంట్‌కు చెందిన వారు. అతనిని రాష్ట్రీయ రైఫిల్స్‌కు అటాచ్ చేశారు.

English summary
A jawan posted in Jammu and Kashmir's Uri sector on Tuesday pumped five bullets into a major, killing him on the spot, army sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X