జామా మసీద్ కీ డిషిషన్, మహిళలు వచ్చేందుకు పర్మిషన్
ఢిల్లీ జామా మసీద్ కీలక నిర్ణయం తీసుకుంది. మసీదు ఆవరణలో పవిత్రతను బాలికలు, మహిళలు పాటించాలని స్పష్టంచేసింది. ఇక నుంచి వారు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు పర్మిషన్ ఇవ్వని సంగతి తెలిసిందే. మసీదు ప్రాంగణంలోకి పురుషుల సాయంతో వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
ఇదివరకు మహిళలకు మసీదులోకి రావొద్దని నియమం ఉంది. కానీ ఆ ఉత్తర్వులను జామా మసీదు ఇమామ్ బుఖారీ వెనక్కి తీసుకున్నారని తెలిసింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జామా మసీదులోని షామీ ఇమామ్ బుఖారీతో మాట్లాడరని తెలిసింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరినట్టు సమచారం.

అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వును ఖండించారు. పురుషులు లేకుండా మసీదుకు రావాలనే నిర్ణయాన్ని ఢిల్లీ మహిళా ఫ్యానెల్ చీఫ్ మలివాల్ తప్పుపట్టారు. ఈ మేరకు జామా మసీదు అడ్మిన్కు నోటీసులు ఇస్తామని కూడా స్పష్టంచేశార. ఈ లోపు ఉత్తర్వు వెనక్కి తీసుకోవడంతో.. నోటీసు ఇవ్వలేదు.
అంతకుముందే మసీదు బయట మహిళలకు నో ఎంట్రీ అని బోర్డు కనిపించింది. దీంతో ఇదీ వివాదం అయ్యింది. ఈ ఆర్డర్ ముఖ్య ఉద్దేశం మహిళలు వీడియో షూట్ చేయకుండా ఉండేందుకేనని పీఆర్వో తెలిపారు. అందులో పెళ్లయిన దంపతులకు ఎలాంటి నిషేధం లేదని స్పష్టంచేసింది. ఇప్పడు మహిళలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications