మెట్రో రైలులో ఆఫీసుకు వచ్చిన ప్రకాష్ జవదేకర్
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారంనాడు మెట్రో రైలులో ప్రయాణించారు. గుర్గావ్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ మెట్రో రైలు తన కార్యాలయానికి తిరికి వచ్చారు. గురు ద్రోణాచార్య స్టేషన్లో రైలును పట్టుకున్న జవదేకర్ తన పర్యావరణ కార్యాలయానికి సమీపంలో ఉన్న జోర్ బాగ్ స్టేషన్లో దిగిపోయారు.
నిజానికి, జవదేకర్ తరుచుగా ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తారు. ఇందిరా గాందీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఆయన ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్లోనే వెళ్తారు.

కొద్ది రోజుల క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కూడా ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఒకసారి మాత్రమే కాకుండా కొన్ని సార్లు ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. ఆధునిక భారతదేశానికి సంకేతంగా చెబుతూ పర్యావరణ అనుకూలతను ప్రచారం చేయడానికి ఆయన మెట్రో రైలులో ప్రయాణం చేశారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెసు నాయకుడు ఎం వీరప్ప మొయిలీ కూడా కొన్ని మార్లు మెట్రో రైలులో ప్రయాణం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications