2011కంటే బాగా పెరిగిన జయ, విజయకాంత్ ఆస్తులు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు గత అయిదేళ్లలో రూ.62 కోట్ల మేర పెరిగాయి. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తులు సరాసరి రూ.4.27 కోట్ల మేర పెరిగాయి. తమిళనాడు ఎలక్షన్ వాచ్ అండ్ ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఈ వివరాలను వెల్లడించింది.
జయలలిత ఆస్తులు 2011లో రూ.51 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.113 కోట్లకు పెరిగాయి. జయలలిత ప్రస్తుతం శ్రీరంగం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను రూ.1,13,73,38,586గా చూపించారు. 2011లో రూ.51,40,67,979గా చూపించారు.

ఆ తర్వాత అన్నాడీఎంకేకు చెందిన శరత్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. 2011లో అతను రూ.27 కోట్ల ఆస్తులు చూపించారు. 2016లో రూ.64 కోట్లు చూపించారు. అన్నాడీఎంకే అధినేత విజయకాంత్ 2011లో రూ.27 కోట్లు చూపించారు. ఈసారి రూ.62 కోట్లు చూపించారు.
1957 నుంచి 12సార్లు గెలిచిన కరుణానిధి, రికార్డ్ఎమ్మెల్యేల ఆస్తుల సరాసరి 2011లో రూ.4.35 కోట్లుగా ఉన్నాయి. ఈసారి ఎమ్మెల్యేల ఆస్తుల సరాకరి రూ.8.63 కోట్లుగా ఉంది. ఇవి మళ్లీ పోటీ చేస్తున్న 89 రీకాంటెస్టింగ్ ఎమ్మెల్యేలవి. వీరి ఆస్తులు 2011 నుంచి 2016 మధ్య 98 శాతం పెరిగాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications