పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇస్తున్నా: మహదేవ
బెంగళూరు: దేశంలో అసహనం పెరిగిపోతున్నదని, తనకు ఇచ్చిన అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్నానని ప్రముఖ కన్నడ సాహితీవేత్త దేవనూరు మహదేవ తెలిపారు. దేవనూరు మహదేవ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తుంటే, అనేక మంది ఆయన మీద మండిపడుతున్నారు.

శనివారం దేవనూరు మహదేవ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకు వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును, పద్మశ్రీ అవార్డును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
సాహితీవేత్త అనే గుర్తింపుతో పాటు సమాజసేవ చేస్తున్న దేవనూరు మహదేవ కన్నడిగులకు సుపరిచితుడు. 1991లో ఆయన వ్రాసిన ‘కుసుమ బాలే' అనే పుస్తకానికి కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు ఇచ్చి సత్కరించింది. అదే విదంగా మమదేవ శక్తివంచన లేకుండా సమాజసేవ చేస్తున్నారు.

దేశంలో అసహనం పెరిగిపోతున్నదని, కొందరు కావాలనే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,అందుకు నిరసనగా తనకు ఇచ్చిన రెండు అవార్డులను తిరిగి ఇచ్చేయాలని మహదేవ నిర్ణయించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications