కర్ణాటక ఎన్నికలు: సువర్ణ న్యూస్ కన్నడ సర్వే, బీజేపీ కింగ్, పాపం కాంగ్రెస్ ,సిద్దూ!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు పూర్తి అయ్యింది. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాలపైకి 222 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. సువర్ణ న్యూస్ కన్నడ టీవీ చానల్ పోలింగ్ సర్వే ప్రకారం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో భారీగా దెబ్బతింటుదని వెలుగు చూసింది. బీజేపీ అతి పెద్ద పార్టీ అవతరించనుందని, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని సువర్ణ న్యూస్ కన్నడ టీవీ చానల్ ఎన్నికల పోలింగ్ సర్వే లో వెలుగు చూసింది.
సువర్ణ న్యూస్ టీవీ చానల్ పోలింగ్ సర్వే ఫలితాలు
* బీజేపీ : 95- 114
* కాంగ్రెస్ : 73- 82
* జేడీఎస్ : 32- 43
* ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధిస్తారు.

More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications