నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి: బిజెపికి శివసేన సవాల్
ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఈవీఎంలపై నెలకొన్న సందేహలను తీర్చాలని డిమాండ్ చేశారు.
ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే ఈ సవాల్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడ సమర్ధించారు.

కర్ణాటకలో బిజెపికి వచ్చిన సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినవని ఆయన చెప్పారు. ఈ విజయం ఈవీఎంల విజయమేనని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి ఉప ఎన్నికల్లో ఓటమి పాలౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధిస్తోన్న విషయాన్ని ఆయన గుర్త చేశారు.
మీ మీద మీకు నమ్మకం ఉంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని శివసేన చీఫ్ ఉద్దర్ ఠాక్రే డిమాండ్ చేశారు.
చాలామంది బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications