సోషల్ మీడియాలో హిందీ భాష: మండిపడ్డ కరుణానిధి
చెన్నై: ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో ప్రభుత్వ అధికారులు హిందీ భాషను ఉపయోగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంపై డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి గురువారం తీవ్రంగా విమర్శించారు. ఈ పరిణామం హిందీయేతర రాష్ట్రాల ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేదిగా ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
భాషా యుద్ధం ఇప్పటిది కాదని ఆయన అన్నారు. గతంలో హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయని కరుణానిధి గుర్తు చేశారు.

హిందీయేతర భాష మాట్లాడే పౌరులు కోరుకునే వరకు ఇంగ్లీష్ భాషనే అధికారిక భాషగా కొనసాగించాలని నెహ్రూ ఇచ్చిన హామీని మర్చిపోయామని ఆయన చెప్పారు.
హిందీ, హిందీయేతర ప్రజల మధ్య ఆంక్షలు పెట్టడం లాంటివి కాకుండా.. ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కరుణానిధి సూచించారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications