హంద్వారా: వెంటాడి ఉగ్రవాదుల్ని హతమార్చిన ఆర్మీ, పాక్ మెడిసిన్స్ లభ్యం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లోని హాంద్వారాలో ఆర్మీ క్యాంప్ పైన దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. తద్వారా హంద్వారాలో ఎన్కౌంటర్ ముగిసింది. గురువారం ఉదయం హంద్వారాలో ముగ్గురు తీవ్రవాదులు ఆర్మీ క్యాంప్ పైన కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

సైన్యం కాల్పులను తిప్పికొట్టింది. ఎట్టకేలకు చివరకు ఉగ్రవాదులను హతమార్చింది. కాల్పులకు పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్లో తయారైన మెడిసిన్ వారి వద్ద లభ్యమైంది.
ఉగ్రవాదులు లాంగేట్ వద్ద రెండు ప్రాంతాల్లో కాల్పులు జరిపారని ఆర్మీ తెలిపింది. అనంతరం వారు పారిపోయేందుకు ప్రయత్నించారని చెప్పారు. కానీ ఆర్మీ, ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ పోలీసులు వారిని వెంబడించి ఎన్కౌంటర్ చేశారని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications