ఉదయాన్నే ఆర్మీ క్యాంప్పై ఉగ్రదాడి, ఇద్దరు ఉగ్రవాదుల్ని చంపిన సైన్యం
శ్రీనగర్: పాకిస్తాన్ - భారత్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్లోని హంద్వారాలో మిలిటెంట్స్ ఆర్మీ క్యాంప్ పైన దాడి చేశారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
హంద్వారాలోని రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. ఈ కాల్పులు గురువారం వేకువజామున ఐదు గంటలకు జరిగింది.

సరిహద్దుల్లో మనం సైన్యం అప్రమత్తంగా ఉంది. మిలిటెంట్లు కాల్పులు జరపగానే వెంటనే ఎదురుదాడి చేసి వారిని చిత్తు చేశారు. కాగా, ఆర్మీ క్యాంప్ పైన దాడి జరగడం గత మూడు వారాల్లో ఇది మూడోసారి. యూరి ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత ఆదివారం బారాముల్లా క్యాంప్ వద్ద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడయ్యారు. తీవ్రవాదులు తప్పించుకున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications