పోస్టుమార్టమ్ బయటపెట్టిన దారుణాలు..: కథువా చిన్నారిని ఎంతలా హింసించారంటే?
కశ్మీర్: కథువా రేప్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మృగాళ్లు జరిపిన హత్యాచారం అత్యంత పాశవికం. నిందితులు ఆ చిన్నారిని ఏ స్థాయిలో చిత్రహింసలు పెట్టారో 'పోస్టుమార్టమ్' నివేదికలో వెల్లడైంది. గుండె తరుక్కుపోయే రీతిలో ఉన్న ఆ వాస్తవాలను జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది.

పోస్టుమార్టమ్ నివేదికలోని అంశాలు:
- చిన్నారి జననాంగం ఛిద్రమైపోయింది.
- జననాంగం లోపల రక్తపు మరకలు గుర్తించారు.
- ఆమె ఉదరభాగం, అవయవాలు నీలి రంగులోకి మారిపోయాయి.
- తొడలు, ముంజేతులపై బాగా రక్కినట్టుగా గాయాలున్నాయి.
- కుడి చెవి వెనుక భాగంలో బలమైన గాయమైంది.
- చిన్నారి నాలుక బయటకొచ్చింది.

మరిన్ని వివరాలు కావాలి: పోలీసులు
పోస్టుమార్టమ్ లో ఇంకా ఏయే విషయాలు గుర్తించారో వాటన్నింటిపై సమగ్రర నివేదిక ఇవ్వాలని కేసును విచారిస్తున్న పోలీసులు మెడికల్ బోర్డును కోరారు. దీంతో చిన్నారి నడుము కింది భాగంలో బలమైన గాయాలున్నాయని, లైంగిక దాడి వల్లే ఇది జరిగిందని మెడికల్ బోర్డు తెలిపింది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications