కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన మమతా బెనర్జీ
Recommended Video
కోల్కతా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిశారు.
ఆయనకు కోల్కతా విమానాశ్రయంలో బెంగాల్ మంత్రి పూర్ణేన్ద్ బసు ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం వద్ద మమతా బెనర్జీ స్వాగతం పలికారు.
Telangana Chief Minister KC Rao meets Chief Minister Mamata Banerjee in West Bengal's Kolkata pic.twitter.com/8G9Appz2sU
— ANI (@ANI) March 19, 2018
Telangana Chief Minister KC Rao leaves for meeting Chief Minister Mamata Banerjee in West Bengal's Kolkata pic.twitter.com/Z9JHzI0xbe
— ANI (@ANI) March 19, 2018
కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చిన మమత ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇరువురు భేటీ అయ్యారు. థర్డ్ ఫ్రంట్ విషయమై చర్చించనున్నారు. ఈ భేటీ సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుంది. కేసీఆర్ వెంట కే కేశవ రావు, కల్వకుంట్ల కవిత తదితరులు ఉన్నారు.