లైవ్ షోలో మంత్రిపై దాడి: ఆస్పత్రికి తరలింపు
కొల్లాం: ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిపై దాడి జరగడం కేరళలో సంచలనంగా మారింది. ప్రేక్షకులు దాడి చేయడంతో కేరళ కార్మిక మంత్రి శిబు బేబీ జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన విజయ్ పిళ్లై గాయపడ్డారు.
గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జాన్ బదులిస్తుండగా కొందరు వారిపై రాళ్లు రువ్వి, కుర్చీలు విసిరారు. వెంటనే తేరుకున్న సిబ్బంది వారిని అక్కడ్నుంచి తరలించారు.

కాగా, తాగు నీటి సమస్య తీర్చని కారణంగానే స్థానిక ప్రజలు కొందరు వీరిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాము తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సదరు మంత్రి తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
ఈ దాడిలో విజయ్ పిళ్లైకి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు నేతలను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
More From
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications