కేరళలో ఎల్డీఎఫ్-యూడీఎఫ్ కూటమి టఫ్ ఫైట్.. రాహులే ప్రధాని అని..?
కేరళలో ఎల్డీఫ్ కూటమి విజయం సాధిస్తోందని ప్రీ పోల్ సర్వే తెలిపింది. టైమ్స్ నో సీ ఓటర్ పోల్ సర్వే ప్రకారం.. 140 సీట్లలో 82 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొన్నది. యూడీఎఫ్ 56 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ మాత్రం 1 సీటు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఎల్డీఎఫ్ 78-86 సీట్లు.. యూడీఎఫ్ 52-60, బీజేపీ 2 వరకు, ఇతరులు 2 సీట్లలో విజయం సాధించింది.
ఎల్డీఎఫ్ 0.6 శాతం తగ్గించింది. 2016లో 43.5 శాతం ఉండగా.. ఇప్పుడు 42.9 శాతం గెలుచుకుంటుందని అంచనా వేసింది. యూడీఎప్ 38.8 శాతం ఉండగా.. 37,6 శాతం ఇప్పుడు పడిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ పాపులారిటీ 42.34 శాతం పెరిగింది. ప్రజలు ఆయనకు బ్రహ్మరతం పడుతున్నారు.

కేరళ ప్రజలు 55.84 శాతం మంది ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేందుకు అనుకూలంగా ఉన్నారు. కేవలం 31.95 శాతం మంది మాత్రమే నరేంద్ర మోడీకి జై కొట్టారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications