రైల్వే టెండర్ అక్రమాల కేసు: సిబిఐ విచారణకు లాలూ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు.రైల్వే హోటళ్ల టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న లాలూను గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న లాలూను గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ రైల్వే హోటల్ టెండర్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది.

ఈ కేసులో లాలూ తనయుడు తేజస్వీ పైనా ఆరోపణలున్నాయి. గత నెల 10, 11 తేదీల్లో వీరిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు లాలును మరోసారి పిలిచారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications