ఘోర ప్రమాదం: బస్సు-కంటైనర్ ఢీ, 20మంది మృతి

ముంబై: మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మహారాష్ట్ర ఆర్టీసికి చెందిన బస్సు, ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ధూలే- చాలిస్గావ్‌ మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Maharashtra: 20 killed, 15 hurt in bus-container collision

సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ధూలే, చలిస్గావ్‌లలోని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+