హైవేపై కారు నుంచి మంటలు.. వెంటనే ఆపిన మహారాష్ట్ర సీఎం, అండగా
మహారాష్ట్ర సీఎం తన మంచి మనస్సును చాటుకున్నారు. రోడ్డుపై వెళుతుండగా.. ఓ కారుకు మంటలు అంటుకున్నాయి. దీంతో తన కారును ఆపి మరీ.. ఆ కారు డ్రైవర్తో మాట్లాడాడు. తగింత సాయం చేస్తానని మాట ఇచ్చాడు. సీఎం తన కారును ఆపి.. దగ్గరకు వెళ్లాడు. సాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ముంబై వెస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే మీద మంగళవారం ఉదయం తెల్లవారుజామున సీఎం కాన్వాయ్ వెళుతుంది. అయితే వీలేపార్లే ప్లై ఓవర్ మీద టాయోట ఫార్చూనర్ కారుకు తగలబడి కనిపిస్తోంది. ప్రమాదానికి సంబంధించి రాత్రి 12.25 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకున్నాయి.
ఆ వైపు నుంచి వెళుతున్న షిండే తన కారును ఆపారు. ఆ తగలబడుతున్న కారు వద్దకు వెళ్లారు. ఆ డ్రైవర్ విక్రాంత్ షిండేతో మాట్లాడారు. కారు సమీపంలోకి వెళ్లొద్దని. .అలాగే వీలయినంత సాయం చేస్తానని తెలిపారు. వారికి వీలే పార్లే పోలీస్ స్టేషన్ సిబ్బంది తగిన సాయం చేస్తారన తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications