ఒంటరైన పాక్.. సార్క్ ను బాయ్ కాట్ చేసిన మాల్దీవులు
న్యూఢిల్లీ : నవంబర్ లో పాక్ లోని ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ సమావేశాన్ని భారత్ సహా ఇప్పటికే ఐదు దేశాలు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మాల్దీవులు కూడా చేరింది. యూరీ ఉగ్రదాడి తర్వాత భారత్ కు మద్దతుగా భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇప్పటికే సార్క్ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా మాల్దీవులు కూడా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
దీంతో దౌత్య వేదికలపై పాక్ ను ఏకాకి చేయాలన్న వ్యూహానికి భారత్ దక్షిణాసియా దేశాల మద్దతు కూడగట్టినట్టయింది. కాగా, దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్)లో మొత్తం ఎనిమిది దేశాలున్నాయి. పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు ఇందులో సభ్యత్వ దేశాలు. తాజాగా మాల్దీవులు కూడా సార్క్ ను బాయ్ కాట్ చేయడంతో.. సార్క్ దేశాలన్ని భారత్ వెంటే నడిచినట్టయింది.

ఇదిలా ఉంటే.. దక్షిణాసియా దేశాలన్ని ఒక్క తాటిపైకి వచ్చి పాక్ లో సార్క్ సమావేశాలను బహిష్కరించడంతో పాక్ కూడా చేసేది లేక సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు అధికార ప్రకటన చేసింది.
-
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
మృగంలా మారిన భర్త.. భార్య ముక్కు కొరికి.. చివరకు !! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications