సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్షా పై నిప్పులు
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి అని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆధారాలు మాయం చేశారంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బెంగాల్ సిట్ సరిగా దర్యాప్తు చేయలేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు సహకరించాల్సిందేనంటూ స్పష్టం చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు, ఇది ప్రజా విజయం అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తును తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న దీదీ.. సీబీఐ వైఖరిని మాత్రమే తప్పుపడుతున్నట్లు చెప్పారు. మోడీ ప్రభుత్వంపైనే మా యుద్ధం తప్ప.. రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారారని చెప్పుకొచ్చారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications