అందరికీ మమత బెనర్జీ షాక్: కోల్కతాలో దుమ్మురేపిన టీఎంసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పోరేషన్ (కేఎంసీ) ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ దుమ్మురేపింది. ఇటీవల కేఎంసీ, సివిక్ పోల్స్ జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. ఇందులో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.
కోల్కతా మున్సిపల్ కార్పోరేషన్లో 144 వార్డులు ఉన్నాయి. ఇందులో టీఎంసీ 110 వార్డుల్లో ముందంజలో ఉండటం లేదా గెలుపొందడం జరిగింది. వామపక్షాలు కేవలం 16 వార్డుల్లో ముందంజలో ఉండటం లేదా గెలుపొందడం జరిగింది.

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారిన భారతీయ జనతా పార్టీ తొమ్మిది, కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో 51 సివిక్ బాడీల్లో టీఎంసీ గెలుపొందుతోంది. కాంగ్రెస్ ఆరు, లెఫ్ట్ ఫ్రెంట్ ఐదు స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 92 పురపాలక సంస్థల ఫలితాల్లో అరవై శాతానికి పైగా తృణమూల్ ఆధిక్యంలో ఉంది.

కాగా, గెలుపు పైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ గెలుపును రవీంద్ర నాథ్ ఠాగూర్కు అంకితం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.
We will dedicate our victory to Rabindranath Tagore on 9 May through Rabi Pronaam across Bengal
— Mamata Banerjee (@MamataOfficial) April 28, 2015 అలాగే, ఈ గెలుపును బెంగాల్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు మరో ట్వీట్ చేశారు. అయితే, భూకంపం విషాదం నేపథ్యంలో కార్యకర్తలు, స్థానిక పార్టీ నాయకులు ర్యాలీలకు దూరంగా ఉండాలని ఆమె కోరారు.
We dedicate our victory to people of Bengal. I request party workers to stay away from victory rallies today in light of #earthquake tragedy
— Mamata Banerjee (@MamataOfficial) April 28, 2015 -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications