మనిషి తలను కొరికిన ఒంటె, చికిత్స పొందుతూ మృతి
గాంధీనగర్: ఓ ఒంటె కొరకడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది! గుజరాత్లోని అహ్మదాబాదులో ఒంటె 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు తీసింది. బాపూ నగర్ ప్రాంతంలోని జమునా నగర్ మురికివాడలో ఆదివారం రాత్రి ఇది చోటు చేసుకుంది.
గోవింద్ త్రివేది అనే వ్యక్తిని ఒంటె కొరికి చంపింది. తల పైన కొరకడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

ప్రాణాలు తీసిన ఒంటె ఏదైనా వ్యాధితో బాధపడుతుందా, గతంలో ఎవరినైనా కరచిందా అనే విషయమై దాని యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే అతని పైన హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications