నా భార్య ఆచూకీ చెప్పరా ప్లీజ్!: చివరకు విషాదమే మిగిలింది..
తిరువనంతపురం: సంపూర్ణ ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వచ్చి అదృశ్యమైన విదేశీ యువతి కేసులో మిస్టరీ వీడింది. ఆమె మిస్టరీ విషాదాంతంగా మిగలడం భర్త ఆండ్రూని తీవ్ర శోకసంద్రంలో ముంచింది.
కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తిరువనంతపురంలోని ఓ నది ఒడ్డున ఆమె మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డున ఉన్న పొదల్లో ఆమె మృతదేహం పడి ఉన్నట్టు మొదట కొంతమంది జాలర్లు తమకు సమాచారం అందించారని పోలీసులు చెప్పారు. హుటాహుటిన అక్కడికెళ్లగా.. కుళ్లిపోయిన స్థితిలో మొండాన్ని, మరి కొంచెం దూరంలో తలను గుర్తించామన్నారు.

కాగా, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి చికిత్స కోసం ఇండియా వచ్చిన లిగ స్క్రోమనే(33) అనే ఓ ఐరిష్ మహిళ మార్చి 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమెను వెతుక్కుంటూ ఇండియా వచ్చిన భర్త ఆండ్రూ.. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇప్పుడీ విషాద వార్త తెలియడంతో అతను దు:ఖంలో మునిగిపోయాడు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications