15 ఏళ్ల విద్యార్థితో లేచిపోయిన 40ఏళ్ల మహిళా టీచర్
అహ్మదాబాద్: నలభై ఏళ్ల ఉపాధ్యాయురాలు, 15 ఏళ్ల విద్యార్థితో పారిపోయింది. ఈ సంఘటన ఇరవై రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాదులో జరిగింది. వారిని పోలీసులు గుర్తించారు. సదరు విద్యార్థి ఈ టీచర్ వద్దకు ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చేవాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఒకే అపార్ట్మెంట్లో నివాసముండే వీరిద్దరు ఆ తర్వాత పారిపోయారు. ద్విచక్ర వాహనం పైన రెండు వేల రెండు వందల కిలోమీటర్లు మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ షికారు చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు.

సదరు టీచర్ పేరు మనీషా జోషి. ఆమె ట్యూటర్గా పని చేస్తుంది. ఆమె వద్దకు పదో తరగతి విద్యార్థి ట్యూషన్కు వచ్చేవాడు. అతని పైన ఆ టీచర్ మనసు పడింది. టీనేజ్ వయస్సులో ఉన్న ఆ కుర్రాడు కూడా ఆమె మోహంలో పడ్డాడు. వీరికి ఓ స్నేహితుడు ఆర్థిక సాయం చేశాడు.
చివరకు సాయం చేసిన కుర్రాడి సాయంతోనే పోలీసులు వారిని గుర్తించారు. మనీషాపై పోలీసులు ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ కింద కేసు నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతనిని పంపించారు. ప్రస్తుతం ఆమె ఊచలు లెక్కిస్తోంది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !!












Click it and Unblock the Notifications