15 ఏళ్ల విద్యార్థితో లేచిపోయిన 40ఏళ్ల మహిళా టీచర్
అహ్మదాబాద్: నలభై ఏళ్ల ఉపాధ్యాయురాలు, 15 ఏళ్ల విద్యార్థితో పారిపోయింది. ఈ సంఘటన ఇరవై రోజుల క్రితం గుజరాత్లోని అహ్మదాబాదులో జరిగింది. వారిని పోలీసులు గుర్తించారు. సదరు విద్యార్థి ఈ టీచర్ వద్దకు ట్యూషన్ చెప్పించుకునేందుకు వచ్చేవాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఒకే అపార్ట్మెంట్లో నివాసముండే వీరిద్దరు ఆ తర్వాత పారిపోయారు. ద్విచక్ర వాహనం పైన రెండు వేల రెండు వందల కిలోమీటర్లు మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ షికారు చేశారు. చివరకు పోలీసులకు చిక్కారు.

సదరు టీచర్ పేరు మనీషా జోషి. ఆమె ట్యూటర్గా పని చేస్తుంది. ఆమె వద్దకు పదో తరగతి విద్యార్థి ట్యూషన్కు వచ్చేవాడు. అతని పైన ఆ టీచర్ మనసు పడింది. టీనేజ్ వయస్సులో ఉన్న ఆ కుర్రాడు కూడా ఆమె మోహంలో పడ్డాడు. వీరికి ఓ స్నేహితుడు ఆర్థిక సాయం చేశాడు.
చివరకు సాయం చేసిన కుర్రాడి సాయంతోనే పోలీసులు వారిని గుర్తించారు. మనీషాపై పోలీసులు ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ కింద కేసు నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతనిని పంపించారు. ప్రస్తుతం ఆమె ఊచలు లెక్కిస్తోంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications