థెరీసా మేతో భేటీ: మాల్యా విషయాన్ని ప్రస్తావించిన మోడీ
లండన్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రిటన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధానమంత్రి థెరీసా మేతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకారాల గురించి చర్చించుకున్నారు. వారి చర్చల మధ్యలో బ్యాంకులకు రూ.9వేల కొట్లు ఎగ్గొట్టి పరారైన విజయ్ మాల్యా ప్రస్తావనను మోడీ తీసుకొచ్చినట్లు తెలిసింది.
మాల్యా అంశాన్ని థెరీసా దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మాల్యాను భారత్కు రప్పించే అంశంపై చర్చలు జరిగాయని సమాచారం. దీనిపై ఆమె స్పందన మాత్రం తెలియరాలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత అయిన మాల్యా దేశంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.9,000కోట్లు రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో ఆయన 2016మార్చిలోనే భారత్నుంచి పారిపోయి వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారు. అప్పుడప్పుడూ అక్కడ జరిగే క్రికెట్ మ్యాచ్లనూ వీక్షించడానికి స్టేడియాలకు వస్తున్నారు మాల్యా.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications