ట్రంప్ అంగీకరించేలా మోడీ చేశారు: హెచ్1బిపై సుష్మా
ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో హెచ్1బి వీసాల అంశం గురించి మాట్లాడలేదన్న విమర్శలపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గురువారం రాజ్యసభలో స్పందించారు.
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్తో హెచ్1బి వీసాల అంశం గురించి మాట్లాడలేదన్న విమర్శలపై కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ గురువారం రాజ్యసభలో స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఆమె తోసి పుచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా సుష్మ మాట్లాడారు.

హెచ్1బి వీసా అనే పదాన్ని ఉపయోగించకుండా దాని గురించి మోడీ, ట్రంప్ల మధ్య సవివరమైన చర్చ జరిగిందన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇండియన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ మహోన్నత సేవలు అందిస్తున్నట్లు ట్రంప్ అంగీకరించేలా మోడీ చేయగలిగారన్నారు. అందుకు గర్విస్తున్నామని సుష్మా అన్నారు.
More From
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications