మాన్సూన్ అప్డేట్స్: ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: అల్పపీడనం మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణికుస్తున్న కారణంగా హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 5.8కి.మీ.పై తుఫాను వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో ఐదురోజులపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Recommended Video


బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు 40శాతం వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్ 48శాతం, జార్ఖండ్లో 46శాతం వర్షాలు తక్కువగా కురిశాయి.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications