వేధింపులు..: రాహుల్పై కాంగ్రెస్ నేత జయంతి సంచలనం, గుడ్బై?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి జయంతి నటరాజన్ సొంత పార్టీ పైన, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2013లో తనను బలవంతంగా కేంద్రమంత్రి పదవి నుండి తప్పించారని ఆరోపించారు.
వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తనను వేధించిందన్నారు. రాహుల్ గాంధీ కార్యాలయంలోనే తన పైన కుట్రకు పథకం సిద్ధమైందని ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు. తాను రాహుల్ గాంధీని ఎంతో గౌరవించినప్పటికీ తన పైన కుట్ర జరిగిందని ఆరోపించారు.
గత నవంబరులోనే ఈ లేఖ రాశారు..

జయంతి నటరాజన్ గత ఏడాది నవంబర్ నెలలో రాసిన లేఖ ఇప్పుడు లీకు అయింది. ఆమె అప్పుడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాజాగా అది మీడియాకు లీకైంది.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై?
కాంగ్రెస్ పైన, రాహుల్ గాంధీ పైన జయంతి నటరాజన్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఆ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమె శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications