వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్‌గర్ల్‌ను బెదరించి దోపిడీ చేసిన ఎంపి కొడుకు

|
Google Oneindia TeluguNews

ముంబై: ఓ పార్లమెంటు కుమారుడు అయి ఉండి దొంగతనానికి పాల్పడ్డాడు. అదేదో ఏటిఎంలోనో, బ్యాంకులోనే, ఇంట్లోనో కాదు.. ఓ కాల్‌గర్ల్‌ను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

వకోలా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీ కొడుకు సబర్బన్ సాంటా క్రూజ్ సమీపంలో కాల్‌గర్ల్ నుంచి ఏకంగా రూ.1.50లక్షలు ఎత్తుకెళ్లాడు.

MP's son robbed of Rs 1.50 lakh by callgirl, driver

ఆగస్టు 16న అర్థరాత్రి కాల్‌గర్ల్ తన పనిని ముగించుకుని వస్తున్న సమయంలో ఎంపీ కుమారుడు ఆమెను అడ్డుకుని కత్తితో బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.

ఆమె మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ చేసిన సమయంలో నిందితుడితోపాటు మరో యువతి ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తండ్రి అయిన ఆ పార్లమెంటు సభ్యుడి పేరు మాత్రం బయటికి రాలేదు.

English summary
Son of an MP from Uttar Pradesh was allegedly robbed of Rs 1.50 lakh in cash by a callgirl and her driver in suburban Santacruz here, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X