ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: ఎంఆర్పిఎల్ రిక్రూట్మెంట్-2017
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకై మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్ (ఎంఆర్పిఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ట్రైనీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకై మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్ (ఎంఆర్పిఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 19, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ: మంగళూరు రీఫైనరీ&పెట్రో కెమికల్ లిమిటెడ్
పోస్టు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
జాబ్ పోస్టింగ్: కర్ణాటక

ఖాళీలు: 74
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: పేర్కొనలేదు
వయోపరిమితి: కంపెనీ నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 21, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 19, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/MEikjC












Click it and Unblock the Notifications