ఆసక్తికరం: ములాయం, శివపాల్ కొత్త రాజకీయ ఫ్రంట్, 30న ప్రారంభం, ఇక అఖిలేష్ ఏం చేస్తారో?
ములాయం సింగ్ యాదవ్ తన సోదదరుడు శివపాల్ యాదవ్తో కలిసి 'కొత్త రాజకీయ ఫ్రంట్' ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 30న అధికారికంగా ఆయన ఓ ప్రకటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
లక్నో: ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన ముసలం తాజాగా కొత్త మలుపు తిరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తుల విషయంలో తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేష్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
ఈ వివాదం చివరకు పార్టీ అధ్యక్ష పదవిని అఖిలేష్ దక్కించుకోవడం వరకూ వెళ్లింది. అప్పట్నించి అసంతృప్తితో రగులుతున్న ములాయం తాజాగా తన దారి తాను చూసుకోనున్నారు.

మొదట్నించీ తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన సోదదరుడు శివపాల్ యాదవ్తో కలిసి 'కొత్త రాజకీయ ఫ్రంట్' ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 30న అధికారికంగా ఆయన ఓ ప్రకటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, దీనిపై అఖిలేష్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications