మోడీ, యోగి చిత్రాలు గీసినందుకు ముస్లీం యువతి ఇంట్లో నుంచి గెంటివేత
ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలు గీసినందుకు ఓ ముస్లిం మహిళను అత్తింటివారు ఇంట్లో నుంచి గెంటేశారు.
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలు గీసినందుకు ఓ ముస్లిం మహిళను అత్తింటివారు ఇంట్లో నుంచి గెంటేశారు.
ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బల్లియా ప్రాంతంలో జరిగింది. బల్లియా ప్రాంతానికి చెందిన నగ్మా పర్వీన్కి పెయింటింగ్ అంటే ఎంతో ఆసక్తి.

ఆమె సరదాగా ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ పెయింటింగ్లు వేసింది. అది చూసిన అత్తింటివారు ఆమెను చావబాది ఇంట్లో నుంచి గెంటేశారు.
విషయం తెలిసి నగ్మా తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
మతిస్థిమితం కోల్పోయి ఇలా పెయింటింగ్లు వేస్తోందని ఆరోపిస్తూ తన కుమార్తెను కొట్టి తరిమేశారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications