నేతాజీని జాతి నేతగా గుర్తించాలి: మమత బెనర్జీ
కోల్కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను జాతి నాయకుడిగా గుర్తించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీకి సంబంధించిన రహస్య దస్త్రాలను బహిర్గతం చేసిన అనంతరం మమత ఈ ప్రకటన చేశారు.
సుభాష్ చంద్రబోస్కు జాతి నాయకుడి గౌరవానికి అన్నివిధాల అర్హులు అని ఆమె ట్వీట్ చేశారు. మోడీ విడుదల చేసిన దస్త్రాల ద్వారా నేతాజీ చివరి రోజులకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

భావితరాలకు ఆయన గురించి నిజాలను అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కాగా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications