సిక్కా కంటే తక్కువే, ఇన్పోసిస్ కొత్త సీఈవో వేతనం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ఇన్పోసిస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సలీల్ పరేఖ్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.16.25కోట్ల వేతనాన్ని తీసుకోన్నారని ఆ కంపెనీ ప్రకటించింది..ఇన్పోసిస్కు అంతకముందు సీఈవోగా ఉన్న విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు.
వేతనం కింద రూ.6.5 కోట్లు, దీనికి తోడు రూ.9.75 కోట్లను వేరియబుల్ చెల్లింపుల కింద పొందుతారని ఇన్పోసిస్ ప్రకటించింది. ఈ మేరకు స్వతంత్ర బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందర్షా ప్రకటించారు. రెండు రోజుల క్రితమే పరేఖ్ సీఈఓగా బాధ్యతలను చేపట్టారు. ఇన్పోసిస్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీలో కిరణ్ మజుందర్షా సభ్యురాలు.

నియంత్రిత స్టాక్ యూనిట్ల కింద కొత్త సీఈవో మరో రూ. 3.25 కోట్లను పొందనున్నారని, అదేవిధంగా వార్షిక పనితీరు కింద అందజేసే ఈక్విటీ గ్రాంట్లు రూ.13 కోట్లుగా ఉండనున్నట్టు ప్రకటించారు.
అంతేకాక ఒక్కసారి ఈక్విటీ గ్రాంట్ కింద పరేఖ్కు రూ.9.75 కోట్లు అందజేయనున్నట్టు చెప్పారు. ఇన్పోసిస్కు అంతకముందు సీఈవోగా ఉన్న విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications