తదుపరి ముఖ్యమంత్రిగా కుమారస్వామి: ఎమ్మెల్యేల హైదరాబాద్ తరలింపు మలుపుతిప్పింది
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కుమారస్వామి ముఖ్యమంత్రి కానున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన సీఎం కానున్నారు. గవర్నర్ ఆయనను ఆహ్వానించి బలం నిరూపించుకునేందుకు సమయం ఇవ్వనున్నారు.
కాగా, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను రక్షించుకోవడంలో గులాం నబీ ఆజాద్, శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలు సఫలమయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించడంతో బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీపై చాలా రోజుల తర్వాత గెలిచారని అంటున్నారు.

యడ్యూరప్ప రాజీనామాను ఆమోదించిన అనంతరం కుమారస్వామిని గవర్నర్ వాజుబాయి వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. కాగా బలనిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications