బ్యాంకు అధికారులకు డైమండ్ జ్యువెల్లరీలు లంచంగా ఇచ్చిన నీరవ్ మోడీ
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ముంచి విదేశాల్లో తలదాచుకుంటున్న నీరవ్ మోడీ పక్కా ప్లాన్తో అక్రమాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తనకు సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులకు బంగారం, బంగారు ఆభరణాలు లంచంగా ఇచ్చారని తెలిపారు.
మరోవైపు, నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలకు చెందిన ఆస్తులను విక్రయించకుండా 60కి పైగా వ్యక్తులు/ కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిషేధం విధించింది. తమ విజ్ఞప్తి మేరకు ఈ నిషేధ ఉత్తర్వులు వెలువడినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన కొందరి ఆస్తుల పైనా నిషేధం వర్తిస్తుంది. తిరిగి ప్రకటన వెలువడే వరకు ఈ ఆస్తులపై, కంపెనీలపై లావాదేవీలు జరగకుండా ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ఎన్సీఎల్టీలో తదుపరి విచారణ ఈ నెల 26న జరగనుంది. దానికి సంబంధిత పక్షాలు హాజరుకాకపోతే వారి పరోక్షంలో తీర్పు వెలువరిస్తారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications