‘మహిళా ఫైటర్లు 4ఏళ్లపాటు గర్భం దాల్చకూడదు’
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో మహిళా యుద్ధ పైలెట్లుగా శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు మహిళలు నాలుగేళ్లపాటు మాతృత్వానికి దూరంగా ఉండాలని సంబంధిత అధికారులు అంటున్నారు.

భారత్ తరపున యుద్ధ విమానాలు నడిపే ముగ్గురు మహిళా పైలెట్లు హైదరాబాద్లోని ఐఏఎఫ్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తీసుకుంటున్న భావనాకాంత్, మోహనాసింగ్, అవని చతుర్వేది అనే ముగ్గురు పైలెట్లు జూన్ 18న పూర్తిస్థాయిలో విధుల్లో చేరతారు.
వీరు అన్ని రంగాల్లో నైపుణ్యం పొందేందుకు మరో నాలుగు సంవత్సరాలు మాతృత్వానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుసేన ముఖ్య అధికారి మార్షల్ బీఎస్ ధనోవా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications