'ప్రభుత్వ ఉద్యోగులు... ప్రైవేట్ ఇ-మెయిల్ సర్వీసులను వాడొద్దు"
న్యూఢిల్లీ: ప్రభుత్వ సమాచారం పంపేందుకు అధికారిక ఇ-మెయిల్స్ మాత్రమే ఉపయోగించాలని, ప్రైవేట్ ఇ-మెయిల్స్ వాడరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత ఈ మెయిల్ ఐడీ నుంచి అధికారిక సమాచారాన్ని పంపడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఏ (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) ద్వారానే అధికారిక సమాచారాన్ని పంపించాల్సి ఉంటుంది.

ఇండియా సహా పలు దేశాల ఇంటర్నెట్ డేటాపై అమెరికా నిఘా పెట్టిందన్న ఎడ్వర్డ్ స్నోడేన్ హెచ్చరికల తర్వాత, డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం సర్వర్ల ద్వారానే ఇ-మెయిల్స్ పంపాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications