ముక్వేజ్, నదియాలకు నోబెల్ శాంతిబహుమతి: మలాలా తర్వాత రెండో పిన్నవయస్కురాలు
స్టాక్హోమ్: డెనిస్ ముక్వేజ్, నదియా మురాద్లకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 2018 సంవత్సరానికి గాను ఇద్దరికి సంయుక్తంగా అత్యున్నత పురస్కారాన్ని అందించనున్నారు. నదియా మురాద్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడారు.
నదియా మురాద్ యాజిది మహిళ. 2014 ఆగస్ట్ నెలలో శింజార్లోని కోచో గ్రామం నుంచి పలువురు యాజిది మహిళలతో పాటు నదియా మురాద్ను కూడా జిహాదీలు తీసుకెళ్లారు. ఆమె లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడింది.

మురాద్ వయస్సు 25. అత్యంత చిన్న వయస్సులో నోబెల్ ప్రైజ్ అందుకున్న వారిలో ఇమె రెండోవారు. మలాలా యూస్ఫ్ జాయ్ 2014లో 17 ఏళ్ల వయస్సులో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
డెనిస్ ముక్వేజ్ యుద్ధ సమయంలో లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచారు. వారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మురాద్, ముక్వేజ్లు కలిసి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తీసుకోనున్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications