ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీపీసీ
నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 31 జనవరి 2019.
సంస్థ
పేరు
:
నేషనల్
థర్మల్
పవర్
కార్పోరేషన్
లిమిటెడ్
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
207
పోస్టు
పేరు
:
ఇంజినీర్
ఎగ్జిక్యూటివ్
ట్రెయినీ
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరితేదీ
:
31
జనవరి
2019
విద్యార్హతలు: 65శాతం మార్కుల ఉత్తీర్ణతతో ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు
:
31
జనవరి
2019
నాటికి
27
ఏళ్లు
వేతనం:
నెలకు
రూ.
60000/-
అప్లికేషన్
ఫీజు
జనరల్
/ఓబీసీ
అభ్యర్థులకు:
రూ.150/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు
:
మినహాయింపు
ఎంపిక
విధానం:
గేట్
2019లో
వచ్చిన
మార్కుల
ఆధారంగా
ఎంపిక
ముఖ్య
తేదీలు
దరఖాస్తుల
స్వీకరణ
ప్రారంభం
:
10
జనవరి
2019
దరఖాస్తులకు
చివరితేదీ
:
31
జనవరి
2019