మంచి నీళ్లకు పరిష్కారం: మూడు పెళ్లిళ్లు చేసుకో!
భోపాల్: తాగు నీటి సమస్యను పరిష్కరించుకోవాలంటే ఒక్కోక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలంట. ముగ్గురు భార్యలు ఉంటే తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందని, అయితే ముగ్గురు భార్యలు జీవితంలో భారం కాకూడదని మళ్లీ సలహా ఇస్తున్నారు.
మద్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో విపరీతమైన తాగు నీటి సమస్య ఉంది. తాగు నీటి పరిష్కారానికి బుందేల్ ఖండ్ ప్యాకేజీ కింద రూ. వందల కోట్లు నిధులు విడుదల చేసినా అక్కడ మాత్రం తాగు నీటి సమస్యకు పరిష్కారం లభించలేదు.

జతరా సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ (ఎస్ డీఎం) బీకే. పాండే అక్కడ ఉంటున్న స్థానికులకు ఒక ఉచిత సలహా ఇచ్చారు. స్థోమత ఉన్న వారు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. ఒకరు ఇంటిలో పిల్లలను చూసుకుంటారని చెప్పారు. ఇద్దరు తాగు నీరు తీసుకు వస్తారని అన్నారు.
అయితే ఆర్థిక స్థోమత ఉన్న వారు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. తాను రాత్రి రెండు గంటల సమయంలో ఇటు వైపు వెలుతుంటే మహిళలు నీళ్లు తీసుకు వస్తున్న విషయం తన కంటపడిందని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ బీకే. పాండే విచారం వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications