వీర్ సావర్కర్ ప్రధాని అయితే పాకిస్తాన్ ఉండేది కాదు : ఉద్దవ్ ఠాక్రే
శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దామోదర్ వీర్ సావర్కర్ దేశ మొదటి ప్రధాని అయి ఉంటే పాకిస్తాన్ ఏర్పడి ఉండేది కాదని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు. వీరా సావర్కర్ పోస్టర్ విడుదల సంధర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే శివసేన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత దేశ మొదటి ప్రధానిగా ఐరన్ మ్యాన్గా పిలిచే వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయితే కశ్మీర్ సమస్య ఉత్పన్నమయ్యోది కాదని వ్యాఖ్యానించిన శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే దామోదర్ వీర్ సావర్కర్ ప్రధాని అయితే అసలు పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడి ఉండేది కాదని అన్నారు. హిందు మహసభ నిర్వహించిన ఓకార్యాక్రమంలో ఆయన వీర సావర్కర్ పోస్టర్ను ఆవిష్కరించారు.

ఈ నేపథ్యంలోనే ఆయనకు భారత రత్న అవార్డు ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు. ఇక భారత ప్రధాని నేహ్రూ జైలు వెళ్లి వచ్చారు కాని శిక్ష అనుభవించలేదని చెప్పిన ఆయన సవార్కార్ 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష జీవితం అనుభవించారని అన్నారు.సవార్కర్ ప్రధాని కాకుండా పలు ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే మహాత్మగాంధి హత్య కేసులో వీర సావర్కర్ మీద చార్జీషీట్ దాఖలు అయింది. దీంతో పాటు ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అవిష్కరించారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications