ఆర్థిక లావాదేవీలు రూ.2.5 లక్షలు దాటితే పాన్ నంబర్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: రూ.2.5 లక్షలు దాటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇకమీదట తప్పనిసరిగా పాన్ నెంబరును సమర్పించాలి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు.
రూ. 2.5 లక్షలు దాటే ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ నెంబరు సమర్పించాలని, ఇది ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని తన బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులోకి రానుంది.

మరోవైపు వ్యాపార సంస్థలకు కూడా ఆధార్ తరహాలో తప్పనిసరిగా గుర్తింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దేశంలోని అన్ని వ్యాపార సంస్థలకు విశిష్ఠ గుర్తింపు నంబర్ కేటాయించేందుకు త్వరలో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications