ఆర్థిక లావాదేవీలు రూ.2.5 లక్షలు దాటితే పాన్ నంబర్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: రూ.2.5 లక్షలు దాటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇకమీదట తప్పనిసరిగా పాన్ నెంబరును సమర్పించాలి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఈ నిబంధన అమల్లోకి తెచ్చారు.
రూ. 2.5 లక్షలు దాటే ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ నెంబరు సమర్పించాలని, ఇది ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని తన బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులోకి రానుంది.

మరోవైపు వ్యాపార సంస్థలకు కూడా ఆధార్ తరహాలో తప్పనిసరిగా గుర్తింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దేశంలోని అన్ని వ్యాపార సంస్థలకు విశిష్ఠ గుర్తింపు నంబర్ కేటాయించేందుకు త్వరలో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications