పతంజలి మాయ!: మార్కెట్లో అక్టోబర్ 2016 ప్రోడక్ట్
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఉత్పత్తులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఏడు నెలల తర్వాత విడుదల చేయాల్సిన తన కేజీ పరిమాణంలో తయారు చేసిన పతంజలి 'అలా మురబ్బా' మెడిసిన్ ప్యాకెట్లను ముందుగానే విడుదల చేసి అందరినీ అనుమానంలో పడేసింది.

దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి తయారయిందని చెప్పవచ్చు. కేజీ పరిమాణంలో ఉండే అలా మురబ్బా మెడిసిన్ ప్యాకెట్లను పతంజలి ఉత్తరాఖండులో విడుదల చేసింది.
అయితే ఆ ప్యాకెట్ల పైన తయారీ తేదీ 20 అఖ్టోబర్ 2016గా ఉంది. కాలపరిమితి 19, 2017గా ముద్రించారు. ప్రస్తుతం 2016 మార్చిలోనే మనం ఉన్నాం. కానీ అక్టోబర్ నెలగా పేర్కొనడం గమనార్హం. ఏడు నెలల తర్వాతి తేదీని ముద్రించినవి ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశమైంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications