పతంజలి మాయ!: మార్కెట్లో అక్టోబర్ 2016 ప్రోడక్ట్
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి ఉత్పత్తులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఏడు నెలల తర్వాత విడుదల చేయాల్సిన తన కేజీ పరిమాణంలో తయారు చేసిన పతంజలి 'అలా మురబ్బా' మెడిసిన్ ప్యాకెట్లను ముందుగానే విడుదల చేసి అందరినీ అనుమానంలో పడేసింది.

దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి తయారయిందని చెప్పవచ్చు. కేజీ పరిమాణంలో ఉండే అలా మురబ్బా మెడిసిన్ ప్యాకెట్లను పతంజలి ఉత్తరాఖండులో విడుదల చేసింది.
అయితే ఆ ప్యాకెట్ల పైన తయారీ తేదీ 20 అఖ్టోబర్ 2016గా ఉంది. కాలపరిమితి 19, 2017గా ముద్రించారు. ప్రస్తుతం 2016 మార్చిలోనే మనం ఉన్నాం. కానీ అక్టోబర్ నెలగా పేర్కొనడం గమనార్హం. ఏడు నెలల తర్వాతి తేదీని ముద్రించినవి ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశమైంది.
More From
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications