బిజెపి నేత నందకుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని బిజెపి నేత సీఆర్ నందకుమార్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఇంటి ముందు ఆపి ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ రామస్వామి విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. విగ్రహల దాడిపై తమిళనాడుకు చెందిన బిజెపి నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కోయంబత్తూరులోని బిజెపి కార్యాలయంపై పెట్రోల్ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత కోయంబత్తూరు బిజెపి జిల్లా అధ్యక్షుడు సీఆర్ నందకుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది
ఈ దాడిలో ఆయనకు ఏం కాలేదు. కానీ, ఇంటి ముందు నిలిపి ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. బుధవారం నాడు ఉదయం మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటనస్థలాన్ని బిజెపి రాష్ట్ర నేతలు పరిశీలించే అవకాశం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఈ తరహ ఘటనలు ఎక్కువయ్యాయి
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications