వాహనదారులకు శుభవార్త: వరుసగా 4వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాహనదారులకు ఊరట లభిస్తోంది. వరుసగా నాలుగో రోజైన ఆదివారం కూడా పెట్రోల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో వీటి ధరలు తగ్గాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు తగ్గి రూ.81.74కు చేరింది. లీటర్ డీజిల్ ధర 17 పైసలు తగ్గి రూ.75.19 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర25పైసలు, డీజిల్ 18 పైసలు తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర రూ.87.21 , డీజిల్ ధర రూ.78.82గా ఉంది.

గత గురువారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి డీజిల్ ధర కేవలం రూ.2.74 పైసులు మాత్రమే పెరిగింది. అదే పెట్రోల్ ధర రూ.1.33 పైసలు పెరిగింది. కానీ ప్రభుత్వాలు కేంద్రం, బీజేపీ పాలిత ప్రభుత్వాలు రూ.2.50 పైసలు ఊరట కల్పించింది.
More From
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..!












Click it and Unblock the Notifications