పెట్రోల్, డీజీల్ ధరలు పైపైకి, వినియోగదారుల జేబులకు చిల్లు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు ఆరో రోజు కూడ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజీలు ధరలను పెంచాల్సి వచ్చిందని చమురు కంపెనీలు ప్రకటిస్తున్నాయి.
పెట్రోల్ ధరలు ఆరు నుండి ఏడు పైసలు పెరిగాయి, డీజీల్ దరలు కూడ ఏడు నుండి 8 పైసలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ ఈ ధరలు పెరిగినట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి.

ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.72.39కు చేరుకొంది. కోల్కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.12కు చేరుకొంది. ముంబైలో రూ.80.26కు చేరుకొంది. చెన్నైలో రూ. 75.07కు చేరుకొంది. నాన్ బ్రాండెడ్ డీజీల్ ధర లీటర్ కు ఢిల్లీలో రూ.62.96కు చేరుకొంది.
గత ఏడాది జూన్ నుండి ప్రతి రోజు పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర లీటర్ కు సుమారు. రెండున్నర రూపాయాలు, డీజీల్ ధర లీటర్కు మూడున్నర రూపాయాలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినందునే ఈ ధరలను పెంచాల్సి వచ్చిందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.
-
కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. కొనలేమంటున్న సామాన్యులు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications