పెరుగుదలకు బ్రేక్: నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు భుధవారం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం నాడు పెరిగిన ధరలే కొనసాగుతున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 12 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.83.85కి చేరింది.
డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.75.25కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబైలోనూ లీటర్ పెట్రోలు ధర 12 పైసలు పెరిగి రూ.91.20 గా నమోదైంది. డీజిల్ ధర 17 పైసలు పెరిగి 79.89కి చేరింది.

హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.90, డీజిల్ ధర రూ.81.85గా ఉంది.
కాగా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు (0.35%) పెరిగాయి. ప్రస్తుతం ముడిచమురు ధర బ్యారెల్కు 85 డాలర్లు పలుకుతోంది.
More From
-
నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ `మార్జిన్లు` -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications