తమిళనాడులో నేడు మోడీ పర్యటన: మహిళలకు స్కూటర్ పథకానికి శ్రీకారం
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్కూటర్ కొనుగోలు పథకాన్ని శనివారంనాడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 70వ, పుట్టినరోజును పురస్కరించుకొని ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించనుంది. జయలలిత 2016 ఎన్నికల సమయంలో ఈ హమీని ఇచ్చింది.

ఉద్యోగాలు చేసే మహిళలు స్కూటర్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖర్చును భరించనున్నట్టు ప్రకటించింది.అయితే ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. డిఎంకె అధికార ప్రతినిధి రాధాకృష్ణన్ ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications