Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడులో నేడు మోడీ పర్యటన: మహిళలకు స్కూటర్ పథకానికి శ్రీకారం

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్కూటర్ కొనుగోలు పథకాన్ని శనివారంనాడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 70వ, పుట్టినరోజును పురస్కరించుకొని ఈ పథకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించనుంది. జయలలిత 2016 ఎన్నికల సమయంలో ఈ హమీని ఇచ్చింది.

PM Modi’s Chennai Visit to Launch Jaya’s Pet Scheme Hints at Changing Political

ఉద్యోగాలు చేసే మహిళలు స్కూటర్ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖర్చును భరించనున్నట్టు ప్రకటించింది.అయితే ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రో‌ల్‌తో నడుపుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. డిఎంకె అధికార ప్రతినిధి రాధాకృష్ణన్ ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+