మోడీ ఫోటో తొలగింపు దుమారం.. తమిళనాడు పంచాయతీలో పంచాయితీ..
ఇటీవల ప్రముఖుల ఫోటోలు తొలగించడం పరిపాటిగా మారింది. రాజకీయ వైరంతో ఇలా కొందరు చేస్తున్నారు. మరికొందరు అయితే ఫోటోలు వద్దని అంటున్నారు. తమిళనాడు ఇందులో ప్రత్యేకం.. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా.. జాతీయ పార్టీలకు అంత ఛాన్స్ ఉండదు. అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో సన్నిహితంగా ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే పార్టీ అధికారంలో ఉంది.

కోయంబత్తూరు జిల్లా వెల్లలూర్ పంచాయతీలో ఘటన జరిగింది. కనగరాజ్ అనే సభ్యుడు మోడీ ఫోటో తొలగించారు. ఈయన ఇండిపెండెంట్గా వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు అధికార డీఎంకే మద్దతు తెలిపింది. కనగరాజ్ ఫొటో తొలగించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి పోతనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. మోడీ ఫోటో తీసివేసినందుకు కనగరాజ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రధాని మోడీ ఫోటో తొలగించడం ఇదీ మొదటిది కాదు. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇంటి యాజమానిని బెదిరించాడు. మోడీ ఫోటో తీసివేయాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తమిళనాడులో అలాంటి ఘటన ఒకటి జరిగింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications